Advertisements

TS TET TELUGU 17

Advertisements
86

All The Best


TET TELUGU PT 17

1 / 10

161. వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి వున్న కావ్యాన్ని ఏమంటారు?

2 / 10

162. '16వ శతాబ్దియందలి ప్రబంధ వాజ్మయం - తద్వికాసం' అనే అంశంపై పరిశోధన పల్లాదుర్గయ్య ఏ యూనివర్శిటీలో చేశారు?

3 / 10

163.తెలుగులో తొలి కందపద్యాలు జినవల్లభుని ఏ శాసనంలో కలవు?

4 / 10

164.అంబేద్కర్ కు కేలూస్కర్ బహుమతిగా ఇచ్చిన గ్రంథం ఏది ?

5 / 10

165.ఎక్కువకాలం నిలకడ లేకుండా వుండే సిరి ఏది ?

6 / 10

166.ఆచార్య నాగార్జునుడు విశ్వవిద్యాలయం ఏ కొండపై స్థాపించాడు?

7 / 10

167.'జై జవాన్ జై కిసాన్' అనే నినాదమిచ్చినవారు

8 / 10

168.వేయి స్తంభాల గుడి ఎక్కడ వుంది ?

9 / 10

169.ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా కులీకుతుబ్ షా కట్టించిన కట్టడం ఏది ?

10 / 10

170.'లేఖ' పాఠ్యభాగంలో లేఖ రాసినవారు ఎవరు ?

Your score is

The average score is 84%

0%

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

 

 

 

 

 

TS TET TELUGU 17

  1. వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి వున్న కావ్యాన్ని ఏమంటారు?

1) ఖండకావ్యం

2) వచనకవిత

3) అనువాద కవిత గేయకవిత

  1. ’16వ శతాబ్దియందలి ప్రబంధ వాజ్మయం – తద్వికాసం’ అనే అంశంపై పరిశోధన పల్లాదుర్గయ్య ఏ యూనివర్శిటీలో చేశారు?

1) KU

2) OU

3) NU

4) SKU

  1. తెలుగులో తొలి కందపద్యాలు జినవల్లభుని ఏ శాసనంలో కలవు?

1) కుర్క్యాల శాసనం

2) విప్పర్తి శాసనం

3) బెజవాడ శాసనం

4) ధర్మవరం శాసనం

 

  1. అంబేద్కర్ కు కేలూస్కర్ బహుమతిగా ఇచ్చిన గ్రంథం ఏది ?

1) గాంధీ జీవితచరిత్ర

2) శివాజీ జీవితచరిత్ర

3) గౌతమబుద్ధుని జీవిత చరిత్ర

4) రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర

  1. ఎక్కువకాలం నిలకడ లేకుండా వుండే సిరి ఏది ?

1) ధనవంతుని సిరి

2) సౌభాగ్యవంతుని సిరి

3) నడుమంత్రపు సిరి

4) రాజుగారి సిరి

  1. ఆచార్య నాగార్జునుడు విశ్వవిద్యాలయం ఏ కొండపై స్థాపించాడు?

1) నాగార్జునకొండ

2) వినుకొండ

3) వెలికొండ

4) కోటప్పకొండ

  1. ‘జై జవాన్ జై కిసాన్’ అనే నినాదమిచ్చినవారు

1) నెహ్రూ

2) తిలక్

3) లాల్ బహదూర్ శాస్త్రి

4) గాంధీ

TS TET TELUGU 17

  1. వేయి స్తంభాల గుడి ఎక్కడ వుంది ?

1) హనుమకొండ

2) కరీంనగర్

3) జగిత్యాల

4) గూడూరు

  1. ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా కులీకుతుబ్ షా కట్టించిన కట్టడం ఏది ?

1) చార్మినార్

2) గోల్కొండ

3) బిర్లా టెంపుల్

4) హుస్సేన్ సాగర్ లోని బుద్ధ విగ్రహం

  1. ‘లేఖ’ పాఠ్యభాగంలో లేఖ రాసినవారు ఎవరు ?

1) ఎస్. శైలజ

2) పద్మ

3) రుక్మిణి

4) సింధూర