Advertisements

TS TET EVS 11

Advertisements

19

All The Best


TET EVS PT 11

1 / 10

101.ఈ క్రింది వానిలో అత్యంత పురాతన వ్యవసాయ క్షేత్రం ఇచ్చట కనుగొన్నారు

2 / 10

102.బూడిద కుప్పలు ఆది మానవుని యొక్క ఈ కార్యకలాపాలకు చిహ్నం

3 / 10

103.మానవుడి స్థిర జీవనానికి దారితీసిన సంఘటన

4 / 10

104.చెక్కకు బిగించిన రాతిగొడ్డలి లభించిన ప్రదేశం

5 / 10

105.ఈ క్రింది వానిలో మొదటిసారి వ్యవసాయం చేయబడిన ప్రాచీన స్థావరం

6 / 10

106.శిలాయుగానికి చెందిన బూడిద కుప్పలు దీనికి చిహ్నాలు

7 / 10

107.తెలంగాణలో శిలాయుగానికి చెందిన బూడిద కుప్పలు ఇచ్చట బయల్పడ్డాయి

8 / 10

108.ఆదిమ మానవుడు బొమ్మలకు రంగులు వేయుటకు ఉపయోగించినవి

1.జంతువుల కొవ్వులు

2.రాళ్ళపొది

3.చెట్ల నుండి తీసిన రసం

9 / 10

109.మానవుడు పంటలు పండించుట సుమారు ఇన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించాడు

10 / 10

110.భారతదేశంలో మొదటిగా వ్యవసాయం చేసిన ప్రదేశం ఇచ్చట గలదు

Your score is

The average score is 65%

0%




To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

 

 

 

 

 

TS TET EVS 11
  1. ఈ క్రింది వానిలో అత్యంత పురాతన వ్యవసాయ క్షేత్రం ఇచ్చట కనుగొన్నారు
  • ఎ) బెలూచిస్థాన్
  • బి) కాశ్మీర్
  • సి) బీహార్
  • డి) కేరళ

 

  1. బూడిద కుప్పలు ఆది మానవుని యొక్క ఈ కార్యకలాపాలకు చిహ్నం
  • ఎ) పోడు వ్యవసాయం
  • బి) పశుపోషణ
  • సి) ఆహారధాన్యాల నిల్వ
  • డి) వేట
  1. మానవుడి స్థిర జీవనానికి దారితీసిన సంఘటన
  • ఎ) నిప్పును కనుగొనుట
  • బి) చక్రాన్ని కనుగొనుట
  • సి) వ్యవసాయం ప్రారంభించుట
  • డి) ఆయుధాల తయారీ
  1. చెక్కకు బిగించిన రాతిగొడ్డలి లభించిన ప్రదేశం
  • ఎ) సేరుపల్లి
  • బి) అమ్రాబాద్
  • సి) కొండాపూర్
  • డి) కోటిలింగాల
TS TET EVS 11
  1. ఈ క్రింది వానిలో మొదటిసారి వ్యవసాయం చేయబడిన ప్రాచీన స్థావరం
  • ఎ) నాగార్జున కొండ
  • బి) బీహార్
  • సి) బెలూచిస్థాన్
  • డి) కాశ్మీర్
  1. శిలాయుగానికి చెందిన బూడిద కుప్పలు దీనికి చిహ్నాలు
  • ఎ) పశుపోషణ
  • బి) వ్యవసాయం
  • సి) ఆహార ధాన్యాల నిల్వ
  • డి) వేట
  1. తెలంగాణలో శిలాయుగానికి చెందిన బూడిద కుప్పలు ఇచ్చట బయల్పడ్డాయి
  • ఎ) నల్గొండ
  • బి) కరీంనగర్
  • సి) నాగర్ కర్నూలు
  • డి) ఆదిలాబాద్
  1. ఆదిమ మానవుడు బొమ్మలకు రంగులు వేయుటకు ఉపయోగించినవి
  2. జంతువుల కొవ్వులు
  3. రాళ్ళపొది
  4. చెట్ల నుండి తీసిన రసం
  • ఎ) 1, 2, 3 .
  • బి) 1, 2
  • సి) 1, 3
  • డి) 2, 3
TS TET EVS 11
  1. మానవుడు పంటలు పండించుట సుమారు ఇన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించాడు
  • ఎ) 8000 సం|| క్రితం
  • బి) 9000 సం|| క్రితం
  • సి) 10,000 సం|| క్రితం
  • డి) 12,000 సం|| క్రితం

110.భారతదేశంలో మొదటిగా వ్యవసాయం చేసిన ప్రదేశం ఇచ్చట గలదు

  • ఎ) కాశ్మీర్
  • బి) బెలూచిస్థాన్
  • సి) బీహార్
  • డి) తెలంగాణ