TS TET EVS GRAND T – 8 May 31, 2022 CREATIVELEARNS Uncategorized 0 Advertisements 87 All The Best Created on May 23, 2022 TET EVS GRAND PT 3 1 / 50 101.ఈ క్రింది వానిలో అత్యంత పురాతన వ్యవసాయ క్షేత్రం ఇచ్చట కనుగొన్నారు బెలూచిస్థాన్ బీహార్ కాశ్మీర్ కేరళ 2 / 50 102.బూడిద కుప్పలు ఆది మానవుని యొక్క ఈ కార్యకలాపాలకు చిహ్నం ఆహారధాన్యాల నిల్వ పోడు వ్యవసాయం వేట పశుపోషణ 3 / 50 103.మానవుడి స్థిర జీవనానికి దారితీసిన సంఘటన నిప్పును కనుగొనుట వ్యవసాయం ప్రారంభించుట ఆయుధాల తయారీ చక్రాన్ని కనుగొనుట 4 / 50 104.చెక్కకు బిగించిన రాతిగొడ్డలి లభించిన ప్రదేశం కోటిలింగాల సేరుపల్లి అమ్రాబాద్ కొండాపూర్ 5 / 50 105.ఈ క్రింది వానిలో మొదటిసారి వ్యవసాయం చేయబడిన ప్రాచీన స్థావరం నాగార్జున కొండ బెలూచిస్థాన్ కాశ్మీర్ బీహార్ 6 / 50 106.శిలాయుగానికి చెందిన బూడిద కుప్పలు దీనికి చిహ్నాలు వ్యవసాయం పశుపోషణ వేట ఆహార ధాన్యాల నిల్వ 7 / 50 107.తెలంగాణలో శిలాయుగానికి చెందిన బూడిద కుప్పలు ఇచ్చట బయల్పడ్డాయి నల్గొండ నాగర్ కర్నూలు ఆదిలాబాద్ కరీంనగర్ 8 / 50 108.ఆదిమ మానవుడు బొమ్మలకు రంగులు వేయుటకు ఉపయోగించినవి 1.జంతువుల కొవ్వులు 2.రాళ్ళపొది 3.చెట్ల నుండి తీసిన రసం 1, 2 2, 3 1, 2, 3 1, 3 9 / 50 109.మానవుడు పంటలు పండించుట సుమారు ఇన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించాడు 10,000 సం|| క్రితం 9000 సం|| క్రితం 8000 సం|| క్రితం 12,000 సం|| క్రితం 10 / 50 110.భారతదేశంలో మొదటిగా వ్యవసాయం చేసిన ప్రదేశం ఇచ్చట గలదు తెలంగాణ బీహార్ కాశ్మీర్ బెలూచిస్థాన్ 11 / 50 111. ఆలీసాగర్ అనే రిజర్వాయర్ నిర్మించింది. నిజాం ఉల్ ముల్క్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ మీర్ మహబూబ్ ఆలీఖాన్ సాలార్జంగ్ 12 / 50 112.సింధు ప్రజలచే పవిత్రంగా ఆరాధించబడిన చెట్టు పాలవృక్షం మర్రిచెట్టు రావిచెట్టు వేప చెట్టు 13 / 50 113.ఉస్మాన్ సాగర్ ను 1920లో ఈ నదిపై నిర్మించారు. మూసీ మంజీరా ఎర్రవాగు పెద్దవాగు 14 / 50 114.దేశ భాషల యందు తెలుగు లెస్స అని పల్కింది. గణపతి దేవుడు శ్రీనాథుడు శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దన 15 / 50 115.ఆర్యులు యజుర్వేదం, అధర్వణ వేదం ఇచ్చట సంకలనం చేశారు. బ్రహ్మపుత్ర మైదానం సింధునదీ పరివాహక ప్రాంతం గంగా - యమునా తీరం గోదావరి తీరం 16 / 50 116.రుద్రమదేవి తండ్రి మహదేవుడు ప్రతాపరుద్రుడు గణపతి దేవుడు రుద్రదేవుడు 17 / 50 117.మౌర్య రాజ్య స్థాపకుడు బిందుసారుడు చంద్రగుప్తుడు అశోకుడు బింబిసారుడు 18 / 50 118.ఛత్రపతి శివాజీ యొక్క గురువు సమర్థ రామదాసు వామన్ పండిట్ ఏక్ నాథ్ తుకారాం 19 / 50 119.ఎల్లోరా గుహలయాలు ప్రధానంగా వీరి కాలానికి చెందినవి. చౌహాన్లు మౌర్యులు శుంగులు గుప్తులు 20 / 50 120.ఈ క్రిందివానిలో శ్రీకృష్ణదేవరాయల రచన మనుచరిత్ర కాళహస్తీశ్వర మహాత్యం శివరాత్రి మహాత్యం ఆముక్తమాల్యద 21 / 50 121. 1922లో సింధు నాగరిక త్రవ్వకాలు జరిపినది డి.డి. కోశాంబి మార్టిమర్ వీలర్ సర్ జాన్ మార్షల్ వి.ఏ. స్మిత్ 22 / 50 122.సింధులోయ నాగరికతకు సంబంధించి బయల్పడిన మొదటి నగరం మొహంజదారో లోథాల్ హరప్పా చన్పూదారో 23 / 50 సింధు ప్రజల ప్రధాన రేవు పట్టణం ఎ) హరప్పా బి) మొహంజదారో సి) లోథాల్ R డి) సింధు ప్రజల ప్రధాన రేవు పట్టణం ఎ) హరప్పా బి) మొహంజదారో సి) లోథాల్ R డి) చనూదారో 123.సింధు ప్రజల ప్రధాన రేవు పట్టణం హరప్పా చనూదారో మొహంజదారో లోథాల్ 24 / 50 124.11.8 x 7 మీ. కొలతలతో నిర్మించబడిన స్నాన ఘట్టం నగరంలో కనుగొన్నారు. హరప్పా ఆలంగీర్ మొహంజదారో దయామాబాద్ 25 / 50 125.ఈ క్రింది వానిలో సింధు నాగరికతకు సంబంధించి అసత్య జంతువులు, చెట్లు పూజించారు వీరు దేవాలయాలు నిర్మించారు పశుపతిని ఆరాధించారు అమ్మతల్లి విగ్రహాలు లభించాయి. 26 / 50 126.వేదాలలో ప్రాచీనమైనది. అధర్వణ వేదం యజుర్వేదం సామవేదం ఋగ్వేదం 27 / 50 127.నవరత్నాలు అనే కవి పండితులు ఇతని ఆస్థానంలో గలవు. కుమారగుప్తుడు సముద్రగుప్తుడు చంద్రగుప్త విక్రమాదిత్యుడు శ్రీగుప్తుడు 28 / 50 128.ఆర్యులలో వ్యవసాయం చేస్తూ పశుపోషణ చేయుట వీరి విధి. వైశ్యులు శూద్రులు క్షత్రియులు బ్రాహ్మణులు 29 / 50 129. ఋగ్వేదంలో ఆర్యులు వీటి కొరకు దేవతలను ప్రార్థించే శ్లోకాలున్నాయి. 1.మగ సంతానం 2 అశ్వాలు .. 3 పశువులు 3, 2 1, 2, 3 1, 2 1, 3 30 / 50 130.ఈ క్రింది వానిలో సింధు నాగరికత లక్షణం కానిది. పట్టణ నివాసం విదేశీ వర్తకం బొమ్మల లిపి క్రమరహిత రహదారులు 31 / 50 131.జన అనగా రాజ్యం ప్రజలు వ్యవసాయ భూమి గ్రామం 32 / 50 132.మహాజనపదాలలో తెలంగాణలో ఉన్న జనపదం. అస్మక గాంధార మగధ అంగ 33 / 50 133.మహాజనపదాలు ఈ కాలానికి చెందినవి 800 సంవత్సరాల క్రితం 1000 సంవత్సరాల క్రితం 1500 సంవత్సరాల క్రితం 2500 సంవత్సరాల క్రితం 34 / 50 134.క్రింది వానిలో మహాజనపద కాలానికి చెందని పురాతత్వ ప్రదేశం అయోధ్య విజయపురి ఆత్రంజిఖేర ఢిల్లీ 35 / 50 135.మహాజనపదకాలం నాటి భర్తుకా అనగా వ్యవసాయదారుడు కూలీ పనివాళ్ళు గ్రామాధికారి సైనికులు 36 / 50 136.మహాజనపద కాలంలో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వర్గం వ్యాపారులు సైనికులు చేతివృత్తిదారులు రైతులు 37 / 50 137.మగధ రాజ్యాన్ని వాయువ్యం నుండి ఒడిశా వరకు విస్తరించిన -మగధ పాలకుడు బింబిసారుడు బింబిసారుడు ధననందుడు మహాపద్మనందుడు 38 / 50 138. మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వం వజ్జి పాంచాల చేది కురు 39 / 50 139.2500 సంవత్సర కాల క్రితం ఏర్పడిన మహాజనపదాల సంఖ్య 16 12 14 10 40 / 50 141.రైతులు రాజుకు చెల్లించే 'భాగ' పంటలో ఎన్నవ భాగం ? మూడవ ఐదవ ఆరవ నాల్గవ 41 / 50 141.మహాజనపదాలు ఈ నదీతీరంలో అధికంగా స్థాపించబడ్డాయి. బ్రహ్మపుత్ర సింధు గోదావరి గంగా 42 / 50 142.ఈ క్రింది మగధ రాజులను వారి పాలనాకాలం ఆధారంగా సరైన వరుసక్రమంను గుర్తించుము. 1. అజాతశత్రువు 2. మహాపద్మనందుడు 3. బింబిసారుడు 1,2,3 2,1,3 3,2,1 3,1,2 43 / 50 143.మగధరాజ్యం శక్తివంతమైన రాజ్యంగా మార్చుటకు గల కారణం ఇనుప నిక్షేపాలు లభించుట పైవన్నీ అచ్చటి నదులు రవాణాకు అనుకూలం వ్యవసాయానికి అనుకూల పరిస్థితులు 44 / 50 144.వజ్జి మహాజనపదాన్ని పరిపాలించినది పరిపాలకుల బృందం పూజారి సైన్యాధిపతి రాజు 45 / 50 145.మహాజనపదాల కాలంలో గహపతి అనగా సైనికాధిపతి కూలీ యజమాని బానిస 46 / 50 146.గోండ్లు గ్రామ పెద్దను ఇలా వ్యవహరిస్తారు. భర్తుకా గహపతి గ్రామణి పట్లా 47 / 50 147.ఈ క్రింది వానిలో మగధ రాజు అజాతశత్రువు తండ్రి బిందుసారుడు బింబిసారుడు రిపుంజయుడు చంద్రగుప్తుడు 48 / 50 148.గహపతులు రాజులకు చెల్లించే భాగ అనగా పండిన పంటలో 1/3 వ భాగం 1/5వ భాగం 1/4వ భాగం 1/6వ భాగం 49 / 50 149.గణరాజ్యాలకు చెందిన బోధకుడు వాల్మీకి కృష్ణుడు శంకరాచార్యుడు బుద్ధుడు 50 / 50 150.మగధను పాలించిన మొదటి పాలకుడు మహాపద్మనందుడు బింబిసారుడు అశోకుడు అజాత శత్రువు Your score is The average score is 59% Facebook Twitter 0% Restart quiz To Join Whatsapp Group Click Here To Join Telegram Group Click Here Post Views: 2,207